CM Chandrababu Naidu: కోటీశ్వరులు అయ్యారంటే నేనే కారణం
CM Chandrababu Naidu (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

CM Chandrababu Naidu: అక్కడి ముస్లింలు కోటీశ్వరులు అయ్యారంటే నేనే కారణం: చంద్రబాబు నాయుడు

CM Chandrababu Naidu: హైదరాబాద్ అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, పాతబస్తీ పక్కనే ఎయిర్‌పోర్టు(Air Port) కట్టానని పేర్కొన్నారు. దూరదృష్టితో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఓల్డ్ సిటీ(Old City)కి దగ్గరలోనే ఔటర్ రింగ్ రోడ్డు(ORR) నిర్మాణం జరిగిందని అన్నారు.

Also Read: Terror Plot Foiled: పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. బయటపడ్డ ఐఎస్ఐ లింకులు

ఓల్ సిటీలో ముత్యాల కోసం

తాను తీసుకున్న నిర్ణయాల వల్లే హైదరాబాద్‌(Hydrabad)లోని ముస్లింలు కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారని వివరించారు. అంతేకాదు, హైదరాబాద్ బిర్యానీ(Hyderabadi Biryani)ని ప్రమోట్ చేశానని, ప్రపంచవ్యాప్తంగా ఒక చార్మ్ క్రియేట్ అయ్యేలా చేశానని తెలిపారు. ఓల్ సిటీలో ముత్యాల కోసం ఇతర రాష్ట్రాల వాళ్లు వచ్చేలా చేశానని గుర్తు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: Warangal ACB: నేను మోనార్క్​ ని…నన్ను ఎవరూ ఏమీ చేయలేరు.. వసూళ్ల సార్​..?

Just In

01

Medaram Jathara: అసెంబ్లీలో మేడారం సందడి.. ఆహ్వాన పత్రిక అందజేత

JD Vance Shooting: బిగ్ బ్రేకింగ్.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇంటిపై కాల్పులు

Medchal District: ఆశా వర్కర్ పోస్టుల సమస్యల పరిష్కారానికై కలెక్టర్‌కి వినతి!

Murder Case: మాచర్ల పల్లె ప్రకృతి వనంలో యువకుడు హత్య కలకలం

Lenin Movie: అరె విన్నావా విన్నావా.. ‘లెనిన్’ పాట వచ్చిందిన్నావా.. వ్వా వవ్వారె వారెవా!