Gold Rate Today ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate Today: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అంటే కేవలం ఆభరణం కాదు, అది సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ ముఖ్యమైన భాగం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. కానీ, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఒడిదొడుకులతో కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. ధరలు తగ్గినప్పుడు జనం జ్యువెలరీ షాపుల వైపు పరుగులు తీస్తే, ధరలు పెరిగినప్పుడు వెనకడుగు వేస్తున్నారు.

వివాహ సీజన్ దగ్గర పడుతుండటంతో బంగారం ధరలు మళ్లీ జోరందుకున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఈ సారి ధరలు అసాధారణంగా ఆకాశమే అంటుతున్నాయి. సెప్టెంబర్ 02, 2025 నాటికి తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువలో మార్పులు, సరఫరా-డిమాండ్ ఒడిదొడుకులు ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కొద్దీ రోజుల్లో ధరలు తగ్గే అవకాశం అంటున్నారు.

ఈ రోజు బంగారం ధరలు (సెప్టెంబర్ 02, 2025):

సెప్టెంబర్ 01 తో పోలిస్తే, ఈ రోజు బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.97,250
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,06,090
వెండి (1 కిలో): రూ.1,36,000

Also Read: Period Delay: పీరియడ్స్‌ ఆలస్యంగా వస్తున్నాయని మెడిసిన్ తీసుకుంటున్నారా?.. అయితే, డేంజర్లో పడ్డట్టే!

విజయవాడ

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.97,250
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,06,090
వెండి (1 కిలో): రూ.1,36,000

విశాఖపట్నం

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.97,250
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,06,090
వెండి (1 కిలో): రూ.1,36,000

Also Read: Kaleshwaram CBI Probe: కాళేశ్వరం విచారణ సీబీఐకి అప్పగించడంపై బండి సంజయ్ ఏమన్నారంటే?

వరంగల్

22 క్యారెట్ (10 గ్రాములు): రూ.97,250
24 క్యారెట్ (10 గ్రాములు): రూ.1,06,090
వెండి (1 కిలో): రూ.1,36,000

Also Read: TPCC Mahesh Kumar Goud: కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం స్కామ్ సుస్పష్టం.. మామ అల్లుళ్ల వాటా ఎంతో తేలాలి.. టీపీసీసీ చీఫ్

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,30,000 గా ఉండగా, రూ.6,000 పెరిగి ప్రస్తుతం రూ.1,36,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,36,000
వరంగల్: రూ. రూ.1,36,000
హైదరాబాద్: రూ.1,36,000
విజయవాడ: రూ.1,36,000

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?