Gold Rate ( 07-06-2025) ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate ( 07-06-2025) : మహిళలకు భారీ గుడ్ న్యూస్.. అతి భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్

Gold Rate ( 07-06-2025): తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు.ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.

మే నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ.99,170 గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

నిన్నటి మీద పోలిస్తే.. రెండు రోజుల నుంచి పెరిగిన గోల్డ్ ధరలు ( Gold Rates ) తగ్గడంతో  మహిళలు బంగారం కొనేందుకు గోల్డ్ షాపుకు వెళ్తున్నారు. 24 క్యారెట్స్ బంగారం ధర పై రూ. 1630 కు తగ్గి రూ.97,970 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.1500 కు తగ్గి రూ.89,800 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,07,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

Also Read : Deepika padukone: పెళ్ళి తర్వాత కూడా దీపికా నాతో చాలా సార్లు అలా చేసేదంటూ.. మాజీ ప్రియుడు షాకింగ్ కామెంట్స్

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.89,800

విజయవాడ ( Vijayawada) – రూ.89,800

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.89,800

వరంగల్ ( warangal ) – రూ.89,800

Also Read : Manchu Vishnu on Dil Raju: దిల్ రాజు నా సినిమా చూసి బాగలేదు అన్నాడు.. ఎమోషల్ అవుతూ చెప్పిన మంచు విష్ణు

24 క్యారెట్లు బంగారం ధర

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 97,970

వరంగల్ ( warangal ) – రూ. 97,970

హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 97,970

విజయవాడ – రూ. 97,970

Also Read : Chenab Rail Bridge: దేశ ప్రజలకు గుర్తుండిపోయే రోజు.. వరల్డ్‌లోనే ఎత్తైన వంతెన ప్రారంభం

వెండి ధరలు

గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.1,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,07,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

విజయవాడ – రూ.1,07,000

విశాఖపట్టణం – రూ.1,07,000

హైదరాబాద్ – రూ.1,07,000

వరంగల్ – రూ.1,07,000

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!