Gold Rates (06-08-2025) ( Image Source: Twitter)
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

Gold Rates (06-08-2025): భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగిందంటే?

Gold Rates (06-08-2025): మహిళలు బంగారాన్ని ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కూడా.. ముఖ్యంగా, శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి చాలా మక్కువ చూపిస్తారు.
అయితే, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

ధరలు పెరిగితే కొనుగోలుదారులు వెళ్లి కొనాలన్నా కూడా ఆలోచిస్తారు. కానీ , ధరలు తగ్గినప్పుడు బంగారం కొనేందుకు జనం షాపుల వైపు పరుగులు పెడుతుంటారు. మొన్నటి తగ్గిన బంగారం ధరలు పెళ్లిళ్ల సీజన్ కారణంగా గణనీయంగా పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా, వివాహ సీజన్‌లో బంగారం ధరలు (Gold Rates) కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఈ సారి ధరలు అసాధారణంగా ఎక్కువగా పెరిగాయి. అయినప్పటికీ, ఆగష్టు 06, 2025 నాటికి గోల్డ్ భారీగా పెరిగాయి. దీంతో, మహిళలు  ఆభరణాల దుకాణాలకు వెళ్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా, పెళ్లిళ్ల  సీజన్ ముగిసిన తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,330 గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 కి తగ్గి రూ.93,800 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌లో బంగారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Also Read: Ponguleti Srinivasa Reddy: ప్రజా పాలనలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు పెరిగాయి: మంత్రి పొంగులేటి

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)

విశాఖపట్టణం: రూ.1,02,330
వరంగల్: రూ.1,02,330
హైదరాబాద్: రూ.1,02,330
విజయవాడ: రూ.1,02,330

Also Read: Chitralayam Studios: మూడో సినిమాకు శ్రీకారం చుట్టిన చిత్రాలయం స్టూడియోస్.. ఈసారి రూటు మార్చారు!

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)

విశాఖపట్టణం: రూ.93,800
వరంగల్: రూ.93,800
హైదరాబాద్: రూ.93,800
విజయవాడ: రూ.93,800

Also Read: Mulugu Development: ఫ‌లించిన సీత‌క్క పోరాటం.. ములుగు అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

వెండి ధరలు

వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,23,000 గా ఉండగా, రూ.3,000 పెరిగి తగ్గి ప్రస్తుతం రూ.1,26,000 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

విశాఖపట్టణం: రూ.1,26,000
వరంగల్: రూ.1,26,000
హైదరాబాద్: రూ.1,26,000
విజయవాడ: రూ.1,26,000

 

Just In

01

Hyderabad Police: సిమెంట్ బస్తాల ముసుగులో.. రూ.6.25 కోట్ల గంజాయి రవాణా ఎక్కడ పట్టుకున్నారంటే?

Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ పాల‌న‌లోనే గ్రూప్ -1 నియామ‌కాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

RV Karnan: ఉద్యోగులసేవలు మరువలేనివి.. కర్ణన్ కీలక వ్యాఖ్యలు

OTT Movie: విడిపోయిన ప్రేమ జంట అనూహ్యంగా అలా చేస్తూ పట్టుబడితే.. ఏం చేశారంటే?

CM Revanth Reddy: ఈ నెల 5నాటికి జడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి