Gold Rates (19-07-2025): తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కూడా.. శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి.
ధరలు పెరిగితే కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతారు, కానీ ధరలు తగ్గినప్పుడు బంగారం కొనేందుకు జనం షాపుల వైపు పరుగులు పెడుతున్నారు.పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా, వివాహ సీజన్లో బంగారం ధరలు కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఈ సారి ధరలు అసాధారణంగా ఎక్కువగా పెరిగాయి. అయినప్పటికీ, జులై 19, 2025 నాటికి బంగారం ధరలు పెరిగాయి. దీంతో మహిళలు ఆభరణాల దుకాణాలకు వెళ్లాలన్న కూడా షాక్ అవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా, పెళ్లిళ్ల సీజన్ ముగిసిన తర్వాత ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Indiramma Housing scheme: ఆర్థిక బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి పొంగులేటి
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.660 కి పెరిగి రూ.1,00,040 కి ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.600 కి పెరిగి తగ్గి రూ.91,700 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్లో బంగారం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)
హైదరాబాద్: రూ.1,00,040
విజయవాడ: రూ.1,00,040
విశాఖపట్టణం: రూ.1,00,040
వరంగల్: రూ.1,00,040
Also Read: Etela Rajender: బీజేపీలో ముదిరిన అంతర్యుద్ధం.. పరోక్షంగా సొంత నేతలనే ఏకిపారేసిన ఈటల!
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)
హైదరాబాద్: రూ.91,700
విజయవాడ: రూ.91,700
విశాఖపట్టణం: రూ.91,700
వరంగల్: రూ.91,700
వెండి ధరలు
వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,24,000గా ఉండగా, రూ.2,100 పెరిగి ప్రస్తుతం రూ.1,26,100 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..
వెండి (1 కిలో):
హైదరాబాద్: రూ.1,26,100
విజయవాడ: రూ.1,26,100
విశాఖపట్టణం: రూ.1,26,100
వరంగల్: రూ.1,26,100