Nehru Family Protest: నెహ్రూ హత్య పై ములుగు పీఎస్‌లో ఆందోళన
Nehru Family Protest(IAMGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Nehru Family Protest: నెహ్రూ హత్య పై ములుగు పీఎస్ ముందు కుటుంబీకుల ఆందోళన

Nehru Family Protest: ములుగు మండల కేంద్రంకు చెందిన తిరుగుళ్ళ నెహ్రు హత్యకు గురైనట్లు తెలవడంతో మృతుని కుటుంబీకులు  ములుగు పోలీస్ స్టేషన్ ముందు  ఆందోళన నిర్వహించారు. హత్యకు బాధ్యుడని అనుమానం వ్యక్తం చేస్తూ వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

 Also Read: Powerstar Srinivasan: రూ. 5 కోట్ల మోసం కేసులో పవర్ స్టార్ అరెస్ట్?

చెరువులో మృతదేహం

ఈ మేరకు గ్రామానికి చెందిన మృతుని కుటుంబీకులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు నిరసనలో పాల్గొన్నారు. తిరుగుళ్ళ నెహ్రూ సోమవారం కనబడకుండా పోగా మద్దూరు మండలం గాగిల్లా పూర్ గ్రామ చెరువులో మృతదేహం దొరికింది. అతనికి భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు. కాగా ములుగు ఎస్సై విజయ్ కుమార్ ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి నిందితులను వెంటనే పట్టుకుని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.

Also Read: Student Died: హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి

Just In

01

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు