Nehru Family Protest: నెహ్రూ హత్య పై ములుగు పీఎస్‌లో ఆందోళన
Nehru Family Protest(IAMGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Nehru Family Protest: నెహ్రూ హత్య పై ములుగు పీఎస్ ముందు కుటుంబీకుల ఆందోళన

Nehru Family Protest: ములుగు మండల కేంద్రంకు చెందిన తిరుగుళ్ళ నెహ్రు హత్యకు గురైనట్లు తెలవడంతో మృతుని కుటుంబీకులు  ములుగు పోలీస్ స్టేషన్ ముందు  ఆందోళన నిర్వహించారు. హత్యకు బాధ్యుడని అనుమానం వ్యక్తం చేస్తూ వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేసి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

 Also Read: Powerstar Srinivasan: రూ. 5 కోట్ల మోసం కేసులో పవర్ స్టార్ అరెస్ట్?

చెరువులో మృతదేహం

ఈ మేరకు గ్రామానికి చెందిన మృతుని కుటుంబీకులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు నిరసనలో పాల్గొన్నారు. తిరుగుళ్ళ నెహ్రూ సోమవారం కనబడకుండా పోగా మద్దూరు మండలం గాగిల్లా పూర్ గ్రామ చెరువులో మృతదేహం దొరికింది. అతనికి భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు. కాగా ములుగు ఎస్సై విజయ్ కుమార్ ఆందోళన చేస్తున్న వారిని సముదాయించి నిందితులను వెంటనే పట్టుకుని అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.

Also Read: Student Died: హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?