Dharna at TG Secretaria: సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా..
Telangana News

Dharna at TG Secretaria: సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా.. మూడేళ్లుగా రూ.369 కోట్లు పెండింగ్

Dharna at TG Secretaria: తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. మన ఊరు–మన బడి కార్యక్రమం బిల్లులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మూడేళ్లుగా సుమారు రూ.369 కోట్లు పెండింగ్ ఉన్నాయని, అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా తమ గోడు ఎవరూ వినడం లేదని, అందుకే ఆందోళనకు దిగామని కాంట్రాక్టర్లు తెలిపారు.

 Also Read: Power Cables Hyderabad: ఫ్లైఓవర్ల పైనా కుప్పలుగా కేబుల్ వైర్లు.. ఇంటర్నెట్ టెలిఫోన్ వైర్లతో ప్రమాదాలు

సెక్యూరిటీ స్టాఫ్​  షాక్

అయితే, ఏకంగా డిప్యూటీ సీఎం ఫ్లోర్‌లోనే ఆందోళనలు నిర్వహించడం గమనార్హం. కాంట్రాక్టర్ల మెరుపు ధర్నాను చూసి సెక్యూరిటీ స్టాఫ్​ కూడా షాక్ అయ్యారు. చివరికి పోలీసు అధికారులు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్లకు సర్ది చెప్పాల్సి వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కూడా కాంట్రాక్టర్లతో మాట్లాడినట్లు సమాచారం. గతంలో ఓ సారి ఇదే ఫ్లోర్‌లో కాంట్రాక్టర్లు ధర్నా చేయగా, తాజాగా మరోసారి నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది.

 Also Read: Medak District: మెదక్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు… మునిగిపోయిన ఆలయం?

Just In

01

Anil Ravipudi: ‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు.. అనిల్ రావిపూడి పోస్ట్ వైరల్!

Kiara Advani: ‘టాక్సిక్‌’లో కియారా అద్వానీ.. రాకింగ్ ఫస్ట్ లుక్ చూశారా!

Bigg Boss Telugu 9: విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే? తనూజ రాంగ్ డెసిషన్!

Congress Rebels: కాంగ్రెస్ రెబల్స్‌కు లబ్ డబ్.. క్షేత్రస్థాయిలో గందరగోళం!

Constable Incident: పోలీసుల ప్రాణాల మీదకు తెస్తున్న బెట్టింగ్ యాప్‌లు!