CM Revanth reddy (Image Source: Twitter)
హైదరాబాద్

CM Revanth reddy: సీఎం కొవ్వొత్తుల ర్యాలీ.. జనసందోహంగా మారిన ట్యాంక్ బండ్

CM Revanth reddy: కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జాతీయ కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో పాటు, టీపీసీసీ ఛైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Reddy) హాజరయ్యారు. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi)తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivasa Reddy) తదితురులు పాల్గొన్నారు.

Also Read: Congress on KCR: గులాబీ దండుకు వరంగల్ ఫీవర్.. ఒకటే ప్రశ్నలు.. ఆన్సర్లు కష్టమే!

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ సీఎం రేవంత్ ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీఎం స్వయంగా పాల్గొనడంతో భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పీపుల్స్ ప్లాజాకు తరలివచ్చారు. రేవంత్ తో పాటు క్యాండిల్స్ పట్టుకొని ఇందిరా గాంధీ విగ్రహం వరకూ నడిచారు. ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతులకు ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Also Read This: Congress on KCR: గులాబీ దండుకు వరంగల్ ఫీవర్.. ఒకటే ప్రశ్నలు.. ఆన్సర్లు కష్టమే!

Just In

01

K Laxman: పంపకాల తగదాలతోనే కాంగ్రెస్ పాలన.. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్

Jubilee Hills By-Election: చిన్న శ్రీశైలం యాదవ్ బైండోవర్.. మరో 100 మందికి పైగా రౌడీషీటర్లు కూడా!

Kurnool Bus Accident: కర్నూలు జిల్లా‌ బస్ యాక్సిడెంట్ మృతులైన తల్లికూతుర్లకు కన్నీటి వీడ్కోలు

Medak: ప్రభుత్వ పాఠశాలకు నీటి శుద్ధి యంత్రాన్ని అందజేసిన హెడ్ మాస్టర్.. ఎక్కడంటే?

Ramchander Rao: రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయింది.. రౌడీ షీటర్లపై కేసుల ఎత్తేసి ఫించన్లు కూడా ఇస్తారు