Hyderabad: మైత్రీవనం కోచింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం
Fire accident ( Image Source: Twitter)
హైదరాబాద్

Hyderabad: బ్రేకింగ్.. మైత్రీవనం కోచింగ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం

Hyderabad: అమీర్‌పేట్‌లోని మైత్రీవనం వద్ద ఉన్న శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, అగ్ని మాపక దళం అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. భవనంలో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలిస్తూ, ఎవరూ ప్రమాదంలో చిక్కుకోకుండా చర్యలు చేపట్టారు.

Also Read: Akhanda 2 Thaandavam: బాలయ్య అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి..

ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, సెంటర్‌లోని కొన్ని బ్యాటరీలు పేలడం వల్ల మంటలు ఒక్కసారిగా వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల నిజమైన కారణం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఫైర్ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Also Read: Sarpanch Elections: పల్లెలో కాక రేపుతున్న పంచాయతీ ఎన్నికల రాజకీయం.. జోరుగా పందేలు పోటాపోటీగా తాయిలాలు?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?