OTT Thriller Movie | థ్రిల్లర్‌ మూవీ స్ట్రీమింగ్ డేట్‌
Actress Nivetha Pethuraj Latest WebSeries Paruvu Trailer Out Now
Cinema

OTT Thriller Movie: థ్రిల్లర్‌ మూవీ స్ట్రీమింగ్ డేట్‌

Actress Nivetha Pethuraj Latest WebSeries Paruvu Trailer Out Now: ఓటీటీ, వెబ్ సిరీస్‌లు ఎక్కడ చూసిన సరే దాదాపుగా థ్రిల్లర్ సినిమాలే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు అదే జానర్‌లో వస్తున్న తెలుగు స్ట్రెయిట్ సిరీస్ పరువు. రీసెంట్‌గా హీరోయిన్ నివేదా పేతురాజ్.. పోలీసులతో వాగ్వాదానికి దిగిందని ఓ వీడియో వైరల్ అయింది చూశారా.. అది ఈ సిరీస్ కోసమే రికార్డు చేశారు. ఇ‍ప్పుడు దీని ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు.

హీరోయిన్ నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య మెయిన్ రోల్‌లో యాక్ట్ చేసిన సిరీస్ పరువు. ఈ మూవీలో నాగబాబు కీలక పాత్ర చేశాడు. బిందుమాధవి విలన్‌గా చేసింది. ఇక ఈ మూవీని సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రవణ్ భరద్వాజ్ బాణీలను అందించాడు. జూన్ 14 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ట్రైలర్ బట్టి చూస్తే పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి జాహ్నవి, విక్రమ్ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

Also Read: బిగ్ ట్విస్ట్‌, మరింత పుష్ప 2 క్లైమాక్స్‌..?

కానీ వీళ్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వీళ్లని చంపడానికి కొందరు కిల్లర్స్ ప్రయత్నిస్తుంటారు. వీళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రేమికులు కాస్త హంతకులుగా మారాల్సి వస్తుంది. చివరకు ఏమైంది అనేదే ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఈ సస్పెన్స్ సిరీస్‌లో మరిన్ని కీలక అప్‌డేట్స్ తెలియాలంటే ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ అయ్యేంతవరకు వెయిట్ చేయకతప్పదు.

Just In

01

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?