AE Gyaneshwar( image credit: swetcha reporter)
హైదరాబాద్

AE Gyaneshwar: పదవికి అపఖ్యాతి తెచ్చిన ఏఈ.. అవినీతికి చెక్ పెట్టిన ఏసీబీ!

 AE Gyaneshwar: మేడ్చల్ జిల్లా ప్రగతినగర్ విద్యుత్ ఏఈ జ్ఞానేశ్వర్ లంచం డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మిథిలా నగర్ లోని ఓ బిల్డింగ్ ముందు ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కేవి లైన్ మార్చడంలో భాగంగా పోల్ షిఫ్టింగ్ కోసం ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు డిమాండ్ చేశారు.

రూ.30 వేలకు బేరం కుదిరి రూ.10 వేలు అడ్వాన్స్ తీసుకుంటుండగా పక్కా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈ ఆఫీస్, ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

 Also Read: Ponnam Prabhakar: హైదరాబాద్ భద్రతపై.. మంత్రి పొన్నం ప్రభాకర్.. కీలక ప్రకటన!

ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వండి

ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు తెలిపారు. అదేవిదంగా ఏసీబీ తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వాట్స్ ఆప్ (9440446106), ఫేస్ బుక్ (తెలంగాణ ఏసీబీ), ట్విట్టర్ (@TelanganaACB) ద్వారా కూడా సంప్రదించవచ్చన్నారు. ఫిర్యాదులు చేసిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Manoj Manchu: ‘మిరాయ్’ ఈవెంట్‌లో మనోజ్ మంచు ‘ఓజీ’ ప్రమోషన్.. ఇది వేరే లెవల్ అంతే!

Chanakya Niti: మీ బంధువులకు ఈ విషయాలు అస్సలు చెప్పకూడదని తెలుసా..

Pawan Kalyan: అల్లు అరవింద్ మదర్ పవన్ కళ్యాణ్‌ని ఏమని పిలిచే వారో తెలుసా?

Vimal Krishna: ‘డీజే టిల్లు’ దర్శకుడి తర్వాత చిత్రం, హీరో.. డిటైల్స్ ఇవే!

Hyderabad Collector: ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన.. జిల్లా కలెక్టర్ హరిచందన