Vennam Srikanth Reddy: సన్నబియ్యం పంపిణీ షురూ.. టీపీసీసీ
Vennam Srikanth Reddy [image credit; swetcha reporter]
నార్త్ తెలంగాణ

Vennam Srikanth Reddy: సన్నబియ్యం పంపిణీ షురూ.. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కీలక వ్యాఖ్యలు

మహబూబాబాద్ స్వేచ్ఛ : Vennam Srikanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద లకు అందించే సన్న బియ్యం పంపిణీ ఓ బృహత్తర కార్యక్రమని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని రెడ్యాల గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెన్నం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈ పథకం నిరుపేదలకు ఓ వరమ్మన్నారు.

Minister Komatireddy Venkat Reddy: హిందూ ముస్లింల సమైక్యతతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి కోమటిరెడ్డి

నియోజకవర్గంలో 2,59,148 మంది ప్రజలకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో నెలకు రూ.9 కోట్ల 45 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సూరయ్య, దేశెట్టి మల్లయ్య, బొంగు మల్లయ్య, కుడుముల సురేందర్, డీలర్ బిక్షం రెడ్డి, చిరంజీవి, సౌడబోయిన బిక్షం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?