KTR Fan (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

KTR Fan: బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు ఓ అభిమాని వినూత్న ఆహ్వానం.. ఏంచేశాడంటే!

KTR Fan: మనం సాదారణంగా వివాహాది శుభకార్యాలకు పత్రికలు అందించి ఆహ్వానించడం మన ఆనవాయితీ కానీ సిరిసిల్లలో కేటీఆర్ వీరాభిమాని ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి రావాలని ఆహ్వానిస్తూ ఇంటింటికి వెళ్లి పత్రికలు అందిస్తూ ఆహ్వానించారు.

ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే భారత రాష్ట్ర సమితి 25వ రజతోత్సవం వేడుకలకు ఆహ్వానిస్తూ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 37వ వార్డుకు చెందిన తాజా మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి రాజు ఆహ్వాన పత్రికల్ని ముద్రించి ఇంటింటా పంచారు. కేసీఆర్ సారథ్యంలో జరగనున్న రజతోత్సవ వేడుకలకు ఆహ్వానిస్తూ పత్రికలను ముద్రించారు.

డప్పు చప్పుళ్ళ తో ఆహ్వాన పత్రికలను పట్టుకొని ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి పత్రికలు అందిస్తూ సభకు తరలిరావాలని ఆహ్వానించారు. ఆహ్వానం పత్రికలు అందిస్తూ ఆహ్వానించడం పట్ల ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చినట్లు తామంతా తప్పకుండా రజతోత్సవ వేడుకలకు వస్తామని తెలిపారని సదరు మాజీ కౌన్సిలర్ తెలిపారు.

Also Read: BJP MP Etela Rajender: రెచ్చగొట్టావు.. రివేంజ్ అంతకు మించి.. దాడిపై ఈటల!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?