Ganesh Chaturthi 2025: మర్రి ఊడలతో గణేశుడు విగ్రహం..
lord ganesh ( Image Source: Twitter)
Viral News, హైదరాబాద్

Ganesh Chaturthi 2025: మర్రి ఊడలతో వినాయకుడు.. అక్కడికి తండోపతండాలుగా వస్తున్న జనం

Ganesh Chaturthi 2025: మరి కొద్దీ గంటల్లో మనం ఎంతగానో ఎదురుచూస్తున్న పండుగ రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు వినాయకచవితి పండుగను జరుపుకోనున్నారు. ఈ ఏడాది గణేషుడికి బాగా ఇష్టమైన బుధవారం రోజున పూజలు అందుకోనున్నాడు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజుల నుంచి బొమ్మలను తీసుకెళ్తూ సందడీ వాతావరణం నెలకొంది. ఇక ఇదే క్రమంలో ఓ వినాయకుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. మరి, ఆ ప్రత్యేకత ఏంటో ఇక్కడ చూద్దాం..

Also Read: Coolie Collections: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సౌత్ సినిమా.. ఆ కలెక్షన్స్ మామూలుగా లేవుగా..

ఇక్కడ వినాయకుడి విగ్రహం మర్రి చెట్టు ఊడలతో తయారు చేశారు. దీనిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 2025 లో భక్తులు పోటాపోటీగా బొమ్మలను నిలబెడుతున్నారు. ఈ విగ్రహాన్ని తయారు చేసిన కళాకారుడు చెప్పుకోవాలి. ప్రకృతి సౌందర్యంతో అలంకరించబడి, మర్రి చెట్టు ఊడలతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంది. ఈ అలంకరణ కారణంగా, ఈ వినాయకుడి దర్శనం కోసం స్థానికులతో పాటు దూరప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి సెల్ఫీలను తీసుకుంటున్నారు. ఈ విగ్రహం అమీర్పేట్ లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Also Read: Swathi Murder Case: ఇంకా దొరకని స్వాతి శరీర భాగాలు.. మొండాన్ని తీసుకెళ్లబోమన్న కుటుంబీకులు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?