Narayana School
తిరుపతి

Narayana School : నారాయణ స్కూల్ బస్సు బోల్తా.. స్పాట్ లో 30 మంది స్టూడెంట్స్..!

Narayana School : తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ప్రముఖ విద్యాసంస్థ నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది. తిరుపతిలోని (Tirupathi) బోడిలింగాల పాడు వద్ద బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో కొందరికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయపడ్డ స్టూడెంట్లను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణం అని అంటున్నారు స్థానికులు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. స్కూల్ యాజమాన్యం దీనిపై ఇంకా స్పందించలేదు.

 

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!