Bus Accident: బోల్తాపడ్డ అయ్యప్పల బస్సు
ayyappa bus acident ( Image Source: Canva)
ఆంధ్రప్రదేశ్, తిరుపతి

Bus Accident: బిగ్ బ్రేకింగ్.. బోల్తాపడ్డ అయ్యప్పల బస్సు స్పాట్‌లో 35 మంది..

Bus Accident: ఇటీవలే రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువయ్యాయి. అయితే,  తాజాగా తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనతో  ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.   హైవే పై అయ్యప్పల బస్సు  బోల్తా పడటంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.

రైటర్ సత్రం దగ్గర సౌర్యన్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. అయ్యప్ప స్వాములు గుంటూరు నుంచి అయ్యప్ప కొండకు వెళ్తున్నారు. అయితే, బస్సు లో ఉన్న వారందరూ అయ్యప్ప స్వాములు. ఈ బస్సు లో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా భయపడి ఆందోళన పడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా బోల్తా పడటంతో ఒక్క సారిగా షాక్ అయ్యారు. బస్సులో ఉన్న వారంతా నిద్రలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Just In

01

Pakistan Spy: ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ అరెస్ట్.. పాకిస్థాన్‌కు సమాచారం చేరవేస్తున్నట్టు గుర్తింపు!

CPI Narayana: ఐబొమ్మ రవి జైల్లో ఉంటే.. అఖండ-2 పైరసీ ఎలా వచ్చింది.. సీపీఐ నారాయణ సూటి ప్రశ్న

Lancet Study: ఏజెన్సీ ఏరియా సర్వేలో వెలుగులోకి సంచలనాలు.. ఆశాలు, అంగన్వాడీల పాత్ర కీలకం!

IndiGo: ప్రయాణికులకు ఇండిగో భారీ ఊరట.. విమానాల అంతరాయాలతో తీవ్రంగా నష్టపోయిన వారికి రూ.500 కోట్లకు పైగా పరిహారం

Cyber Crime: మంచి ఫలితాన్ని ఇస్తున్న గోల్డెన్​ హవర్.. మీ డబ్బులు పోయాయా? వెంటనే ఇలా చేయండి