Bus Accident: బోల్తాపడ్డ అయ్యప్పల బస్సు
ayyappa bus acident ( Image Source: Canva)
ఆంధ్రప్రదేశ్, తిరుపతి

Bus Accident: బిగ్ బ్రేకింగ్.. బోల్తాపడ్డ అయ్యప్పల బస్సు స్పాట్‌లో 35 మంది..

Bus Accident: ఇటీవలే రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువయ్యాయి. అయితే,  తాజాగా తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనతో  ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.   హైవే పై అయ్యప్పల బస్సు  బోల్తా పడటంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.

రైటర్ సత్రం దగ్గర సౌర్యన్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. అయ్యప్ప స్వాములు గుంటూరు నుంచి అయ్యప్ప కొండకు వెళ్తున్నారు. అయితే, బస్సు లో ఉన్న వారందరూ అయ్యప్ప స్వాములు. ఈ బస్సు లో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా భయపడి ఆందోళన పడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా బోల్తా పడటంతో ఒక్క సారిగా షాక్ అయ్యారు. బస్సులో ఉన్న వారంతా నిద్రలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?