Komatireddy Rajagopal( image credit: swetcha reporter)
నల్గొండ

Komatireddy Rajagopal: ఎస్పీడీసీఎల్ సీఎండీతో కీలక భేటీ.. మునుగోడు విద్యుత్ సమస్యలపై దృష్టి!

Komatireddy Rajagopal: మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న కరెంట్ సమస్యలు పరిష్కరించడానికి రూ.34 కోట్లు అవసరమని, ప్రత్యేక దృష్టితో ఆ నిధులను మంజూరు చేసి పనులను పూర్తయ్యేలా చూడాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ఈమేరకు హైదరాబాద్ ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ లో మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా నెలకొన్న కరెంటు సమస్యలు, విద్యుత్ పనుల అభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు.

 Alos Read: Maoists killed: ఆపరేషన్ కగార్ టర్నింగ్ పాయింట్.. మావోయిస్టులకు భారీ దెబ్బ!

ఈసందర్భంగా సీఎండీ ముషారఫ్ ఫరూఖీని కలిసి వినతిపత్రం అందజేశారు. రాబోయే కాలంలో నాణ్యమైన, భద్రతతో కూడిన కరెంట్ ఇచ్చేలా ప్రజా ప్రభుత్వం విద్యుత్ శాఖలో సమూలమైన సంస్కరణలు తీసుకొస్తుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆ సంస్కరణలు మొదట మునుగోడు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టాలని, తన సెగ్మెంట్ ను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని విద్యుత్ అభివృద్ధి పనులు చేయాలని ముషారఫ్ ఫరూఖీని రాజగోపాల్ రెడ్డి కోరారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు