Rangreddy distict (imagecredit:swetcha)
హైదరాబాద్

Rangreddy district: చెట్టే ఆఫీసు.. కొమ్మలే అధికారులు.. రైతు వినూత్న నిరసన!

Rangreddy district: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందిన పులచింతల జీవన్ అనే వ్యక్తికి తన తండ్రి నుంచి కొంత భూమి వారసత్వంగా వచ్చింది. అయితే ఆ భూమిని 20 సంవత్సరాల కిందట తన తండ్రి నుంచి ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసుకొని సాగుచేసుకుంటున్నారు.

అయితే ఆ భూమికి కొత్త మరియు పాత పాస్ బుక్ టైటిల్ ఉన్న, పహనీ పత్రాలు అన్నీఉన్న గతంలో అధికారుల తప్పు వల్ల సీలింగ్ హోల్డర్ లో ఉన్న సర్యే నంబర్ పడిపోయింది. అయితే ప్రస్తుతం ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు.

అయితే తనకు న్యాయం చేసి తమ భూమిని నిషేధిత జాబితా నుండి తోలగించి మా భూమి మాకు అప్పగించాలని యువకుడు కోరాడు. దీనికి నిరసనగా ఆ యువకుడు తన భూమిలో వున్నటువంటి చెట్టుకు భూమి పత్రాలను కట్టి అతను తలక్రిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తంచేశాడు.

Also Read: Tirumala Updates: మీరు సామాన్య భక్తులా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!