Man Suicide: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో ప్రాణం బలి!
Man Suicide (imagecredit:AI)
క్రైమ్

Man Suicide: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో ప్రాణం బలి!

పల్నాడు:Man Suicide: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామంలో ఈ సంటన జరిగింది. ఆన్‌లైన్ లో బెట్టింగ్ లకు యువకుడు అలవాటు పడి తక్కువ టైమ్ లో ఎక్కువ డబ్బు సంపాదించాలని, క్రికెట్ బెట్టింగ్ ఆడి డబ్బులు పోవడంతో మనస్తాపం చెందిన యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు సలీమ్ 19 గుంటూరు ప్రభుత్వ ఆసుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Also Read: Money saving Tips: సమ్మర్ లో ఇలా చేస్తే.. డబ్బే డబ్బు.. టిప్స్ మీకోసమే!

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!