Man Suicide (imagecredit:AI)
క్రైమ్

Man Suicide: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో ప్రాణం బలి!

పల్నాడు:Man Suicide: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామంలో ఈ సంటన జరిగింది. ఆన్‌లైన్ లో బెట్టింగ్ లకు యువకుడు అలవాటు పడి తక్కువ టైమ్ లో ఎక్కువ డబ్బు సంపాదించాలని, క్రికెట్ బెట్టింగ్ ఆడి డబ్బులు పోవడంతో మనస్తాపం చెందిన యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు సలీమ్ 19 గుంటూరు ప్రభుత్వ ఆసుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Also Read: Money saving Tips: సమ్మర్ లో ఇలా చేస్తే.. డబ్బే డబ్బు.. టిప్స్ మీకోసమే!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ