Balapur Student Dies (imagecredit:canva)a
క్రైమ్

Balapur Student Dies: యువకులపై డ్రగ్స్ పంజా.. డోస్ ఎక్కువై విద్యార్ధి మృతి.. ఎక్కడంటే?

హైదరాబాద్: Balapur Student Dies: మత్తుకు కొన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎక్కువ మంది యువత దీనికి బానిసై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ గంజాయి అనేది పెను ప్రమాదంగా మారిపోయి దీనికి బానిసలైన యువకుల జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఇదే తరహలో హైదరాబాద్ లో ఓ యువత డ్రగ్స్ వాడుతున్నారు. వారు డాక్టర్ ప్రిస్ కిప్షన్ లేకుండా వాడుతున్నారు. కొత్తగా హైదరాబాద్ లో యువత ప్రమాదకరమైన మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లు తీసుకొని ప్రానాలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్ లో ని బాలపూర్ ప్రాంతంలో ముగ్గురు యువకులు మెడికల్ డ్రగ్ర్ తీసుకున్నారు. అయితే అది ఎక్కవ డోస్ అవ్వడంతో మోతాదుకు మించి తీసుకోవడంతో ఒకరు మృతిచెందగా మిగతా ఇద్దరి పరిస్ధితి విషమంగా వుంది. మత్తు కోసం ముగ్గురు విద్యార్ధులు డ్రగ్స్ ను విక్రయించారు. అందులో అబ్దుల్ నసర్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. విద్యార్ధులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిర సాహెల్ ను పోలీసులు అదుపులో కి తీసుకున్నారు. అనుమతి లేకుండా సాహెల్ మత్తు ఇంజక్షన్లు టాబ్లెట్లు అమ్ముతున్నట్లు పోలిసులు గుర్తించారు. అతని పై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

Also Read: Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి

కోంత మంది యువకులు మత్తు టాబ్లెట్లను ఇంజక్షన్లను సోంతంగా అమ్మడమే కాకుండా వేరేవాల్లకు అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు.మాదక ద్రవ్యాలు మరియు డ్రగ్ర్, మత్తు పదార్ధాల వినియోగం పై ప్రత్యేక నిగా ఉంచామని వాటిని అమ్మే వారిపై కటిన చర్యలు తీసుకుంటామని పోలీపులు తెలిపారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు