ములుగు/మహబూబాబాద్ స్వేచ్ఛ: Chhattisgarh Crime: చత్తిస్గడ్ రాష్ట్రానికి చెందిన ఓ మైనర్ బాలికపై ఓ దుండగుడు అత్యాచార యత్నానికి పాల్పడబోయినట్టు విశ్వసనీయ సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది ప్రతి సంవత్సరం పనికోసం వెంకటాపురం మండలంలోని పలు గ్రామాలకు మిర్చి పంట ఏరేందుకు వస్తుంటారు.
అయితే ఈ ఏడాది సైతం అలా వచ్చిన వారిలో ఒంటరిగా ఉన్న ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు కన్నేషాడు. యువకుడు తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచార యత్నం చేసినట్టు సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇదే విషయమై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Alao Read: Nagarkurnool: వివాహితపై దారుణం.. బంధువును తాళ్లతో కట్టేసి.. 8 మంది గ్యాంగ్ రేప్