Gold Rate ( 22-06-2025): ఏపీ, తెలంగాణలోని మహిళలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అయితే, దేశంలో ఆర్ధిక సమస్యలు పెరగడంతో .. కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఇక, గోల్డ్ రేట్స్ పెరిగితే ఎవరూ కొనుగోలు చేసేందుకు వెళ్ళడం లేదు. తగ్గితే మాత్రం బంగారాన్ని కొనడానికి జనాలు ఎగబడుతుంటారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.
పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ. 1,00,750 గా ఉంది. పెళ్లిళ్ల సీజన్బం ముగిశాక గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.
రెండు రోజుల నుంచి పెరుగుతున్న గోల్డ్ ధరలు ( Gold Rates ) నేడు స్థిరంగా మహిళలు గోల్డ్ షాపుకు వెళ్ళి కొనేందుకు వెళ్తున్నారు. 24 క్యారెట్స్ బంగారం ధర రూ.600 కు తగ్గి రూ. 1,00,750 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 550 కు తగ్గి రూ.92,100 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.92,350
విజయవాడ ( Vijayawada) – రూ.92,350
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.92,350
వరంగల్ ( warangal ) – రూ.92,350
24 క్యారెట్లు బంగారం ధర
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.1,00,750
వరంగల్ ( warangal ) – రూ.1,00,750
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.1,00,750
విజయవాడ – రూ.1,00,750
వెండి ధరలు
గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.14,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,20,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
విజయవాడ – రూ.1,20,000
విశాఖపట్టణం – రూ.1,20,000
హైదరాబాద్ – రూ.1,20,000
వరంగల్ – రూ.1,20,000
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు