Gold Rate Today : మహిళలు బంగారాన్ని ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు సంస్కృతి సంప్రదాయంలో ఒక భాగం కూడా.. ముఖ్యంగా, శుభకార్యాలు, పెళ్లిళ్లు, పండుగల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి చాలా మక్కువ చూపిస్తారు.
అయితే, ఇటీవలి ఆర్థిక పరిస్థితుల కారణంగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.
ధరలు పెరిగితే కొనుగోలుదారులు వెళ్లి కొనాలన్నా కూడా ఆలోచిస్తారు. కానీ , ధరలు తగ్గినప్పుడు బంగారం కొనేందుకు జనం షాపుల వైపు పరుగులు పెడుతుంటారు. మొన్నటి తగ్గిన బంగారం ధరలు పెళ్లిళ్ల సీజన్ కారణంగా గణనీయంగా పెరిగాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా, వివాహ సీజన్లో బంగారం ధరలు (Gold Rates) కొంతమేర పెరగడం సర్వసాధారణం, కానీ ఈ సారి ధరలు అసాధారణంగా ఎక్కువగా పెరిగాయి. అయితే, ఈ రోజు స్వాత్రంత్య దినోత్సవ సందర్భంగా ఆగష్టు 15, 2025 నాటికి గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. దీంతో, మహిళల ఆభరణాల కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వెళ్తున్నారు.
విజయవాడ లో ఈరోజు బంగారం ధరలు ఆగస్టు 15, 2025 న తగ్గాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 కి తగ్గి, రూ. 92,800 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 కి తగ్గి, రూ.1,01,240 ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,26,100 గా ఉంది.
హైదరాబాద్ లో ఈరోజు బంగారం ధరలు ఆగస్టు 15, 2025న తగ్గాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 కి తగ్గి, రూ. 92,800 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 కి తగ్గి, రూ.1,01,240 ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,26,100 గా ఉంది.
ఢిల్లీ లో బంగారం ధరలు ఆగస్టు 15, 2025న తగ్గాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 కి తగ్గి, రూ. 92,800 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 కి తగ్గి, రూ.1,01,240 ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,26,100 గా ఉంది.
విశాఖపట్నం లో ఈరోజు ఆగస్టు 15, 2025న బంగారం ధరలు తగ్గాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.100 కి తగ్గి, రూ. 92,800 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 కి తగ్గి, రూ.1,01,240 ఉంది. వెండి ధర కిలోగ్రాముకు రూ. 1,26,100 గా ఉంది.
వెండి ధరలు
వెండి ధరలు కూడా ఇటీవల గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర రూ.1,23,000 గా ఉండగా, రూ.3,100 పెరిగి తగ్గి ప్రస్తుతం రూ.1,26,100 కి చేరింది. అయితే, ఈ ధరలు కూడా రోజువారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..
విశాఖపట్టణం: రూ.1,26,100
వరంగల్: రూ.1,26,100
హైదరాబాద్: రూ.1,26,100
విజయవాడ: రూ.1,26,100