Narayana School
తిరుపతి

Narayana School : నారాయణ స్కూల్ బస్సు బోల్తా.. స్పాట్ లో 30 మంది స్టూడెంట్స్..!

Narayana School : తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ప్రముఖ విద్యాసంస్థ నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది. తిరుపతిలోని (Tirupathi) బోడిలింగాల పాడు వద్ద బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో కొందరికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయపడ్డ స్టూడెంట్లను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణం అని అంటున్నారు స్థానికులు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. స్కూల్ యాజమాన్యం దీనిపై ఇంకా స్పందించలేదు.

 

Just In

01

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే