Narayana school :| నారాయణ స్కూల్ బస్సు బోల్తా..
Narayana School
తిరుపతి

Narayana School : నారాయణ స్కూల్ బస్సు బోల్తా.. స్పాట్ లో 30 మంది స్టూడెంట్స్..!

Narayana School : తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ప్రముఖ విద్యాసంస్థ నారాయణ స్కూల్ బస్సు బోల్తా పడింది. తిరుపతిలోని (Tirupathi) బోడిలింగాల పాడు వద్ద బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో కొందరికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయపడ్డ స్టూడెంట్లను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణం అని అంటున్నారు స్థానికులు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. స్కూల్ యాజమాన్యం దీనిపై ఇంకా స్పందించలేదు.

 

Just In

01

MLA Malla Reddy: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దెబ్బకు సైలెంట్ అయిన సభ్యులు

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్​.. మరోసారి కస్టడీకి అనుమతించిన కోర్టు

Pawan Kalyan: గ్రామానికి రోడ్డు కోరిన గిరిజన యువకుడు.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎం పవన్‌పై సర్వత్రా ప్రశంసలు

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?