Sports News | వీరిద్దరి చివరి మ్యాచ్‌ ఇదేనా..?
Is this the last match of Rohit Sharma and Virat Kohli
స్పోర్ట్స్

Sports News: వీరిద్దరి చివరి మ్యాచ్‌ ఇదేనా..?

Is this the last match of Rohit Sharma and Virat Kohli:దశాబ్ధకాలంగా భారత క్రికెట్‌ జట్టులో కొనసాగుతూ ఆటగాళ్లకు చుక్కలు చూపెడుతారు. అంతేకాదు వికెట్లను అలవోకగా పడగొట్టి మట్టికరిపించడంలో విరాట్‌ కొహ్లీ, రోహిత్ శర్మలు తమవంతు రోల్‌ని ప్లే చేశారు. స్టేడియంలో వీరి ఆట చూడటం కోసం వేల మంది చుట్టుముడుతారు. టీ20 ప్రపంచకప్‌లో 2వ సెమీ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించింది.

గయానాలోని ప్రొడిడెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ని 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో భారత జట్టు 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా ఫైనల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అంతబానే ఉన్నప్పటికి టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు విరాట్ కొహ్లీ, రోహిత్‌ శర్మ టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ చివరి మ్యాచ్ అని పలువురు భావిస్తున్నారు.

Also Read: రికార్డు బద్దలు కొట్టిన టీమ్‌

ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఓటమి పాలైన విరాట్‌, కొహ్లీకి ఇదే ఆఖరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు వీరిద్దరు పొట్టి ఫార్మట్‌కి గుడ్‌బై చెప్పే ఛాన్స్ కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వన్డే, టెస్టుల్లో ఇంకా ఎన్ని ఇయర్స్ కొనసాగుతారో విరాట్ కొహ్లీ, రోహిత్‌ శర్మ డెసీషన్ తీసుకోవాల్సి ఉంది. ఇక వీరిద్దరి వార్త విన్న ఫ్యాన్స్‌ నిరాశకు గురవుతున్నారు. విరాట్, కొహ్లీ లేని మ్యాచ్‌ ఊహించుకోలేమంటూ నెట్టింట వేదికగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!