lord ganesh ( Image Source: Twitter)
Viral, హైదరాబాద్

Ganesh Chaturthi 2025: మర్రి ఊడలతో వినాయకుడు.. అక్కడికి తండోపతండాలుగా వస్తున్న జనం

Ganesh Chaturthi 2025: మరి కొద్దీ గంటల్లో మనం ఎంతగానో ఎదురుచూస్తున్న పండుగ రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు వినాయకచవితి పండుగను జరుపుకోనున్నారు. ఈ ఏడాది గణేషుడికి బాగా ఇష్టమైన బుధవారం రోజున పూజలు అందుకోనున్నాడు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజుల నుంచి బొమ్మలను తీసుకెళ్తూ సందడీ వాతావరణం నెలకొంది. ఇక ఇదే క్రమంలో ఓ వినాయకుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. మరి, ఆ ప్రత్యేకత ఏంటో ఇక్కడ చూద్దాం..

Also Read: Coolie Collections: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సౌత్ సినిమా.. ఆ కలెక్షన్స్ మామూలుగా లేవుగా..

ఇక్కడ వినాయకుడి విగ్రహం మర్రి చెట్టు ఊడలతో తయారు చేశారు. దీనిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 2025 లో భక్తులు పోటాపోటీగా బొమ్మలను నిలబెడుతున్నారు. ఈ విగ్రహాన్ని తయారు చేసిన కళాకారుడు చెప్పుకోవాలి. ప్రకృతి సౌందర్యంతో అలంకరించబడి, మర్రి చెట్టు ఊడలతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంది. ఈ అలంకరణ కారణంగా, ఈ వినాయకుడి దర్శనం కోసం స్థానికులతో పాటు దూరప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి సెల్ఫీలను తీసుకుంటున్నారు. ఈ విగ్రహం అమీర్పేట్ లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Also Read: Swathi Murder Case: ఇంకా దొరకని స్వాతి శరీర భాగాలు.. మొండాన్ని తీసుకెళ్లబోమన్న కుటుంబీకులు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?