Man Suicide (imagecredit:AI)
క్రైమ్

Man Suicide: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో ప్రాణం బలి!

పల్నాడు:Man Suicide: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో కలకలం రేపింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చింతపల్లి గ్రామంలో ఈ సంటన జరిగింది. ఆన్‌లైన్ లో బెట్టింగ్ లకు యువకుడు అలవాటు పడి తక్కువ టైమ్ లో ఎక్కువ డబ్బు సంపాదించాలని, క్రికెట్ బెట్టింగ్ ఆడి డబ్బులు పోవడంతో మనస్తాపం చెందిన యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు సలీమ్ 19 గుంటూరు ప్రభుత్వ ఆసుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Also Read: Money saving Tips: సమ్మర్ లో ఇలా చేస్తే.. డబ్బే డబ్బు.. టిప్స్ మీకోసమే!

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?