Rangreddy district: చెట్టే ఆఫీసు కొమ్మలే అధికారులు.. రైతు నిరసన!
Rangreddy distict (imagecredit:swetcha)
హైదరాబాద్

Rangreddy district: చెట్టే ఆఫీసు.. కొమ్మలే అధికారులు.. రైతు వినూత్న నిరసన!

Rangreddy district: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందిన పులచింతల జీవన్ అనే వ్యక్తికి తన తండ్రి నుంచి కొంత భూమి వారసత్వంగా వచ్చింది. అయితే ఆ భూమిని 20 సంవత్సరాల కిందట తన తండ్రి నుంచి ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసుకొని సాగుచేసుకుంటున్నారు.

అయితే ఆ భూమికి కొత్త మరియు పాత పాస్ బుక్ టైటిల్ ఉన్న, పహనీ పత్రాలు అన్నీఉన్న గతంలో అధికారుల తప్పు వల్ల సీలింగ్ హోల్డర్ లో ఉన్న సర్యే నంబర్ పడిపోయింది. అయితే ప్రస్తుతం ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు.

అయితే తనకు న్యాయం చేసి తమ భూమిని నిషేధిత జాబితా నుండి తోలగించి మా భూమి మాకు అప్పగించాలని యువకుడు కోరాడు. దీనికి నిరసనగా ఆ యువకుడు తన భూమిలో వున్నటువంటి చెట్టుకు భూమి పత్రాలను కట్టి అతను తలక్రిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తంచేశాడు.

Also Read: Tirumala Updates: మీరు సామాన్య భక్తులా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?