Rangreddy distict (imagecredit:swetcha)
హైదరాబాద్

Rangreddy district: చెట్టే ఆఫీసు.. కొమ్మలే అధికారులు.. రైతు వినూత్న నిరసన!

Rangreddy district: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళపల్లి గ్రామానికి చెందిన పులచింతల జీవన్ అనే వ్యక్తికి తన తండ్రి నుంచి కొంత భూమి వారసత్వంగా వచ్చింది. అయితే ఆ భూమిని 20 సంవత్సరాల కిందట తన తండ్రి నుంచి ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసుకొని సాగుచేసుకుంటున్నారు.

అయితే ఆ భూమికి కొత్త మరియు పాత పాస్ బుక్ టైటిల్ ఉన్న, పహనీ పత్రాలు అన్నీఉన్న గతంలో అధికారుల తప్పు వల్ల సీలింగ్ హోల్డర్ లో ఉన్న సర్యే నంబర్ పడిపోయింది. అయితే ప్రస్తుతం ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు.

అయితే తనకు న్యాయం చేసి తమ భూమిని నిషేధిత జాబితా నుండి తోలగించి మా భూమి మాకు అప్పగించాలని యువకుడు కోరాడు. దీనికి నిరసనగా ఆ యువకుడు తన భూమిలో వున్నటువంటి చెట్టుకు భూమి పత్రాలను కట్టి అతను తలక్రిందులుగా వేలాడుతూ నిరసన వ్యక్తంచేశాడు.

Also Read: Tirumala Updates: మీరు సామాన్య భక్తులా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!