Rally in Sangareddy(image credit:X)
మెదక్

Rally in Sangareddy: మోడీ..అమిత్ షా క్షమాపణలు చెప్పాలి.. కాంగ్రెస్ నేత ధ్వజం!

Rally in Sangareddy: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీ పీ సీ సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ,జై బీమ్,జై బాపు, సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు. టీ జీ ఐ ఐ సి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ భగవంతుడా అని అమిత్ షా అవమానించాడు, బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలను చేపట్టింది.

కేంద్రంలో బీజేపి అధికారంలో ఉందంటే బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తోనే ప్రధాని నరేంద్ర మోడీకి,అమిత్ షా కు పదవులు వచ్చాయని జగ్గారెడ్డి విమర్శించారు.
సంగారెడ్డి లో ప్రజలు కోరుకొనే కోరికలను సీఎం రేవంత్ రెడ్డి,సహకారం,రాహుల్ గాంధీ సహకారంతో తీర్చుతానని అన్నారు.త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సభ సంగారెడ్డి లో ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Also read: Bhu Bharathi Portal: భూమి హక్కులకు న్యాయబద్ధత.. భూ భారతి చట్టం మీకు తెలుసా?

 

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే