Chhattisgarh
జాతీయం

Chhattisgarh | భారీ ఎన్​ కౌంటర్​.. 31 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్​ గఢ్​ (Chhattisgarh) లో ఆదివారం ఉదయం భారీ ఎన్​ కౌంటర్​ జరిగింది. బీజాపూర్​ జిల్లా నేషనల్​ పార్క్​ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా, మరికొంత మంది గాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరు జవాన్లు సైతం మరణించారు. డీఆర్​జీ, ఎస్టీఎఫ్​ బృందాలు కూంబింగ్​ ను కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్​ కౌంటర్ సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు