Chhattisgarh | భారీ ఎన్​ కౌంటర్​.. 12 మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh
జాతీయం

Chhattisgarh | భారీ ఎన్​ కౌంటర్​.. 31 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్​ గఢ్​ (Chhattisgarh) లో ఆదివారం ఉదయం భారీ ఎన్​ కౌంటర్​ జరిగింది. బీజాపూర్​ జిల్లా నేషనల్​ పార్క్​ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా, మరికొంత మంది గాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరు జవాన్లు సైతం మరణించారు. డీఆర్​జీ, ఎస్టీఎఫ్​ బృందాలు కూంబింగ్​ ను కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్​ కౌంటర్ సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Just In

01

Mowgli Controversy: ‘అఖండ 2’ సినిమా ‘మోగ్లీ’ని డేమేజ్ చేసిందా?.. నిర్మాత స్పందన ఇదే..

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​