UP Crime
క్రైమ్

UP Crime: కసాయి తండ్రి.. నలుగురు పిల్లలను దారుణంగా చంపి.. ఆపై!

UP Crime: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని నలుగురు పిల్లలను కన్న తండ్రే అతి దారుణంగా కడతేర్చాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. షాజహాన్ పూర్ లోని మాన్పూర్ చాచారి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పిల్లలను అత్యంత పాశవికంగా చంపాల్సిన అవసరం ఆ కసాయి తండ్రికి ఏమి వచ్చిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: CM Revanth on Delimitation: డీలిమిటేషన్ తో సౌత్ పై కుట్ర.. కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సీఎం రేవంత్

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?