UP Crime: కసాయి తండ్రి.. నలుగురు పిల్లలను దారుణంగా చంపి.. ఆపై! | UP Crime: కసాయి తండ్రి.. నలుగురు పిల్లలను దారుణంగా చంపి
UP Crime
క్రైమ్

UP Crime: కసాయి తండ్రి.. నలుగురు పిల్లలను దారుణంగా చంపి.. ఆపై!

UP Crime: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని నలుగురు పిల్లలను కన్న తండ్రే అతి దారుణంగా కడతేర్చాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. షాజహాన్ పూర్ లోని మాన్పూర్ చాచారి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పిల్లలను అత్యంత పాశవికంగా చంపాల్సిన అవసరం ఆ కసాయి తండ్రికి ఏమి వచ్చిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: CM Revanth on Delimitation: డీలిమిటేషన్ తో సౌత్ పై కుట్ర.. కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సీఎం రేవంత్

Just In

01

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?