Palnadu | కెనాల్ లో పడ్డ ట్రాక్టర్.. స్పాట్ లో 30 మంది..!
Palnadu
క్రైమ్, తిరుపతి

Palnadu | కెనాల్ లో పడ్డ ట్రాక్టర్.. స్పాట్ లో 30 మంది..!

Palnadu | పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి కోతకు వెళ్లి కూలీలతో తిరిగి వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. జిల్లాలోని ముప్పాళ్ల మండలం అడ్డవరం రోడ్డు దగ్గరకు రాగానే 30 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టి కెనాల్ లో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. చాలా మంది ట్రాక్టర్ కింద పడ్డారు. పోలీసులు, స్థానికులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని కూలీలను బయటకు తీస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Just In

01

Sivaji: నేను మంచోడినా? చెడ్డోడినా? అనేది ప్రేక్షకులే చెప్పాలి

Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? ఇంత త్వరగానా!

West Bengal Sports Minister: మెస్సీ ఈవెంట్ ఎఫెక్ట్.. క్రీడల మంత్రి రాజీనామా.. ఆమోదించిన సీఎం

Missterious: మిస్టీరియస్ క్లైమాక్స్ అందరికీ గుర్తుండిపోతుంది.. డైరెక్టర్ మహి కోమటిరెడ్డి

IPL Auction Live Blog: రూ.30 లక్షల అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కి రూ.14.2 కోట్లు.. ఐపీఎల్ వేలంలో పెనుసంచలనం