Palnadu
క్రైమ్, తిరుపతి

Palnadu | కెనాల్ లో పడ్డ ట్రాక్టర్.. స్పాట్ లో 30 మంది..!

Palnadu | పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి కోతకు వెళ్లి కూలీలతో తిరిగి వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. జిల్లాలోని ముప్పాళ్ల మండలం అడ్డవరం రోడ్డు దగ్గరకు రాగానే 30 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టి కెనాల్ లో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. చాలా మంది ట్రాక్టర్ కింద పడ్డారు. పోలీసులు, స్థానికులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని కూలీలను బయటకు తీస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం