Tamilnadu
క్రైమ్

Tamilnadu : దారుణం.. కరెంట్ షాక్ తో నలుగురు యువకుల మృతి..

Tamilnadu : తమిళనాడులో కన్నీళ్లు తెప్పించే ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఒకేసారి నలుగురు యువకులు ప్రాణాలు ఒదిలారు. చర్చ్ ఏర్పాట్లలో ఉండగా.. సడెన్ గా జరిగిన ఈ ప్రమాదంలో.. అందరూ చూస్తుండగానే కొట్టుకుంటూ ఆ నలుగురు యువకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు.

తమిళనాడులోని కన్యాకుమారి (Kanyakumari) జిల్లాలో బద్ధంతురై చర్చ్ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న నలుగురు యువకులు లైటింగ్ ఏర్పాటు చేసే పనుల్లో ఉండిపోయారు. సడెన్ గా కరెంట్ పాస్ కావడంతో ఆ నలుగురు యువకులు గిలాగిలా కొట్టుకుంటూ కిందపడ్డారు. చుట్టూ ఉన్న వారు కాపాడేలోపే ప్రాణాలు కోల్పోయారు.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది