Tamilnadu : | దారుణం.. కరెంట్ షాక్ తో నలుగురు యువకుల మృతి..
Tamilnadu
క్రైమ్

Tamilnadu : దారుణం.. కరెంట్ షాక్ తో నలుగురు యువకుల మృతి..

Tamilnadu : తమిళనాడులో కన్నీళ్లు తెప్పించే ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఒకేసారి నలుగురు యువకులు ప్రాణాలు ఒదిలారు. చర్చ్ ఏర్పాట్లలో ఉండగా.. సడెన్ గా జరిగిన ఈ ప్రమాదంలో.. అందరూ చూస్తుండగానే కొట్టుకుంటూ ఆ నలుగురు యువకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు.

తమిళనాడులోని కన్యాకుమారి (Kanyakumari) జిల్లాలో బద్ధంతురై చర్చ్ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న నలుగురు యువకులు లైటింగ్ ఏర్పాటు చేసే పనుల్లో ఉండిపోయారు. సడెన్ గా కరెంట్ పాస్ కావడంతో ఆ నలుగురు యువకులు గిలాగిలా కొట్టుకుంటూ కిందపడ్డారు. చుట్టూ ఉన్న వారు కాపాడేలోపే ప్రాణాలు కోల్పోయారు.

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!