Gorantla Madhav ( Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Gorantla Madhav: గోరంట్ల మాధవ్ కు ఫోన్ ఇచ్చిందెవరు? అనుమానం ఎవరిపై?

Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫోన్ మాట్లాడిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరింది. కోర్టుకు హాజరుపరిచిన సమయంలో గోరంట్ల ఫోన్‌లో మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దీంతో కస్టడీలో ఉన్నప్పుడు మాధవ్‌కు మొబైల్ ఇచ్చిందెవరు? అని పోలీసులను ఉన్నతాధికారులు వివరణ కోరారు. మరోవైపు చేబ్రోలు కిరణ్ ఉన్న అడ్రస్‌ను గోరంట్లకు కొంతమంది పోలీసులు చెప్పారని ఉన్నతాధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

Also Read: Horror Thriller: అమ్మాయిల హాస్టల్లో దెయ్యాలు, అతీత శక్తులు.. వణుకుపుట్టించే ట్విస్టులతో.. ఎక్కడ చూడొచ్చంటే?

అంతేకాదు, అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలోనూ మాజీ ఎంపీ ఓవరాక్షన్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐదు నుంచి ఆరుగురు పోలీసులపై వేటు పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పూర్తి వివరాలతో ఉన్నతాధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఒకట్రెండు రోజుల్లో పోలీసులపై చర్యలు తప్పవని తెలుస్తున్నది. కాగా, కిరణ్ ఆచూకీ చెప్పడం, ఫోన్ ఇవ్వడం ఈ రెండు అంశాలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. దీంతో, రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు శరవేగంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?