Palnadu | కెనాల్ లో పడ్డ ట్రాక్టర్.. స్పాట్ లో 30 మంది..!
Palnadu
క్రైమ్, తిరుపతి

Palnadu | కెనాల్ లో పడ్డ ట్రాక్టర్.. స్పాట్ లో 30 మంది..!

Palnadu | పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి కోతకు వెళ్లి కూలీలతో తిరిగి వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. జిల్లాలోని ముప్పాళ్ల మండలం అడ్డవరం రోడ్డు దగ్గరకు రాగానే 30 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టి కెనాల్ లో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. చాలా మంది ట్రాక్టర్ కింద పడ్డారు. పోలీసులు, స్థానికులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని కూలీలను బయటకు తీస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Just In

01

MLA Malla Reddy: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దెబ్బకు సైలెంట్ అయిన సభ్యులు

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్​.. మరోసారి కస్టడీకి అనుమతించిన కోర్టు

Pawan Kalyan: గ్రామానికి రోడ్డు కోరిన గిరిజన యువకుడు.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎం పవన్‌పై సర్వత్రా ప్రశంసలు

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?