Palnadu
క్రైమ్, తిరుపతి

Palnadu | కెనాల్ లో పడ్డ ట్రాక్టర్.. స్పాట్ లో 30 మంది..!

Palnadu | పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిర్చి కోతకు వెళ్లి కూలీలతో తిరిగి వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. జిల్లాలోని ముప్పాళ్ల మండలం అడ్డవరం రోడ్డు దగ్గరకు రాగానే 30 మంది కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టి కెనాల్ లో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. చాలా మంది ట్రాక్టర్ కింద పడ్డారు. పోలీసులు, స్థానికులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని కూలీలను బయటకు తీస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం