Chhattisgarh
జాతీయం

Chhattisgarh | భారీ ఎన్​ కౌంటర్​.. 31 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్​ గఢ్​ (Chhattisgarh) లో ఆదివారం ఉదయం భారీ ఎన్​ కౌంటర్​ జరిగింది. బీజాపూర్​ జిల్లా నేషనల్​ పార్క్​ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా, మరికొంత మంది గాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరు జవాన్లు సైతం మరణించారు. డీఆర్​జీ, ఎస్టీఎఫ్​ బృందాలు కూంబింగ్​ ను కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్​ కౌంటర్ సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్