Chhattisgarh
జాతీయం

Chhattisgarh | భారీ ఎన్​ కౌంటర్​.. 31 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్​ గఢ్​ (Chhattisgarh) లో ఆదివారం ఉదయం భారీ ఎన్​ కౌంటర్​ జరిగింది. బీజాపూర్​ జిల్లా నేషనల్​ పార్క్​ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా, మరికొంత మంది గాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరు జవాన్లు సైతం మరణించారు. డీఆర్​జీ, ఎస్టీఎఫ్​ బృందాలు కూంబింగ్​ ను కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్​ కౌంటర్ సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!