Sports News | పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌పై భారత బౌలర్ ఫైర్‌
Ravichandran Ashwin Blast On Pakistan Journalist Tags To Elonmusk
స్పోర్ట్స్

Sports News: పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌పై భారత బౌలర్ ఫైర్‌

Ravichandran Ashwin Blast On Pakistan Journalist Tags To Elonmusk: భారత్‌పై అసూయతో ఓ పాక్‌ జర్నలిస్టు చేసిన పోస్ట్‌ టీమిండియా బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు కోపం తెప్పించింది. పైగా అది తన టైమ్‌లైన్‌లో కన్పించడంతో తీవ్ర అసహనానికి గురైన ఈ సీనియర్‌ స్పిన్నర్‌ వెంటనే ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌కు రిక్వెస్ట్‌ పెట్టాడు. తన ఇంట్లోకి ఎవరు రావాలో తానే డిసైడ్‌ చేయాలన్నాడు.

అసలు మ్యాటర్ ఏంటంటే టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఈసారి సంచనాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్‌-8లో మాజీ ఛాంపియన్, మేటి జట్టు ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్‌ విజయం సాధించి అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఈ మ్యాచ్‌పై పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్టు వజాహత్‌ కజ్మీ తన ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశాడు.

Also Read: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమ్‌కి షాక్‌

అందులో భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్‌ ఈ ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలదు కానీ భారత్‌పై గెలవలేదు. అందుకు స్పష్టమైన కారణం ఐపీఎల్‌ కాంట్రాక్టులు చాలా కాస్ట్‌లీ అంటూ అతడు నోరు పారేసుకున్నాడు. అయితే ఈ పోస్ట్‌ని అశ్విన్‌ మస్క్‌ను ట్యాగ్‌ చేస్తూ ఓ పోస్ట్‌ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం