Telangana Government: నీటి పారుదలశాఖల 127 మంది ప్రమోషన్స్
Telangana Government ( Image Source: Twitter)
Telangana News

Telangana Government: నీటి పారుదలశాఖలో పదోన్నతులు.. 127 మంది ఏఈఈలకు ప్రమోషన్స్

Telangana Government: ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రమోషన్లకు డిపార్ట్‌​మెంటల్​ ప్రమోషన్స్​ కమిటీ (డీపీసీ) ఆమోద ముద్ర వేసింది. 2008 బ్యాచ్ ఏఈఈలకు, ఎస్​ఈలకు ప్రమోషన్లు ఇచ్చింది.

Also Read: Siddipet District: నోటిఫికేషన్ రాక ముందే సర్పంచ్ ఉప సర్పంచ్ ఏకగ్రీవం తీర్మానం చేసుకున్న ఆ గ్రామస్తులు

127 మంది ఏఈఈలకు డీఈఈలుగా ప్రమోషన్లు కల్పించింది. జోన్​ 5, జోన్​ 6 సమస్యలు, సీనియారిటీ సమస్యలు అన్నింటినీ పరిష్కరించి ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చింది. ఇంజినీరింగ్ అసోసియేషన్ సభ్యులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read: Rare Mineral In Karre Gutta: అధికారికంగా 30 లక్షలు.. అనధికారికంగా కోటిపైనే చెట్లను నరికేందుకు స్కెచ్!

పదోన్నతుల వివరాలు:

2008 బ్యాచ్: ఈ బ్యాచ్‌కు చెందిన 127 నామినల్ ఏఈఈలు డీఈఈలుగా పదోన్నతి పొందారు.

సమస్యల పరిష్కారం: జోన్ 5, జోన్ 6కి సంబంధించిన సమస్యలు, సీనియారిటీ వివాదాలు వంటి అంశాలను ప్రభుత్వం పరిష్కరించింది. ఈ సమస్యలు గతంలో పదోన్నతుల ప్రక్రియకు అడ్డంకిగా ఉండేవి, కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వీటిని క్రమబద్ధీకరించారు.

Also Read: Siddipet District: నోటిఫికేషన్ రాక ముందే సర్పంచ్ ఉప సర్పంచ్ ఏకగ్రీవం తీర్మానం చేసుకున్న ఆ గ్రామస్తులు

డీపీసీ ఆమోదం: డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్స్ కమిటీ ఈ పదోన్నతులకు అధికారిక ముద్ర వేసింది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..