Mahesh Kumar Goud: కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలి..
Mahesh Kumar Goud(mage credit: twitter)
Political News

Mahesh Kumar Goud: కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలి.. పీసీసీ చీఫ్​ కీలక కామెంట్స్!

Mahesh Kumar Goud: కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదని పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి పెత్తిపోతల పథకంలో అవినీతి జరగడం నిజమేనని వెల్లడించారు. దమ్ముంటే ఎంక్వైయిరీకి సిద్ధమా? అని పీసీసీ చీఫ్​ కేటీఆర్ కు సవాల్ విసిరారు. పాలమూరు ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణకు బీఆర్ ఎస్ పార్టీ ఆహ్వానించాలన్నారు.

Also Raed: Hyderabad Development: హైదరాబాద్ డెవలప్ పై సీఎం ప్రత్యేక ఫోకస్.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా ఇచ్చినట్లు, తామంతా నీతిమంతులైనట్లు చెప్పేందుకు కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి ఈ పథకంపై కోర్టులో కేసు వేశారన్నారు. అన్ని ఆధారాలతో ఆయన న్యాయస్థానంలో కేసు ఫైల్ చేశారన్నారు. విచారణ కోసం కేటీఆర్ ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

Alos Raed: Notice to Jhansi reddy: కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి షాక్!..హైకోర్టు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?

Just In

01

Panchayat Elections: రాష్ట్రంలో ముగిసిన రెండో విడత పోలింగ్.. అత్యధిక శాతం పోలింగ్ నమోదైన జిల్లా ఇదే..!

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!