Nizamabad Crime: డీమార్ట్ వెనక మహిళ దారుణ హత్య.. అసలేం జరిగిందంటే?
Nizamabad Crime
క్రైమ్

Nizamabad Crime: డీమార్ట్ వెనక మహిళ దారుణ హత్య.. అసలేం జరిగిందంటే?

నిజామాబాద్ స్వేచ్ఛ: Nizamabad Crime: నిజామాబాద్ నగర శివారులోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. కమల (50) అనే మహిళను హత్య చేసి కాలువలో పారేసేందుకు వెళ్లగా పోలీసులకు దొరికారు. కమల అనే మహిళను హత్య చేసి డెడ్ బాడీని మాక్లూర్ మండలం దాస్ నగర్ శివారులోని నిజాంసాగర్ కేనాల్లో పడేసేందుకు రాగా పోలీసులు గుర్తించారు.

డీమార్ట్ వెనక మహిళను హత్య చేసిన తర్వాత శవాన్ని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి వేరే దగ్గర పడేస్తామని చూశారు. ముబారక్ నగర్ దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసి కారు ఆపకుండా వేగంగా వెళ్లడంతో వెంబడించి పోలీసులు పట్టుకున్నారు.

దగ్గరలోని కాలువలో పడేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి పట్టుకున్నారు. హత్య గల కారణాలు తెలియలేదు పోలీసులు విచారిస్తున్నారు.

Als Read: Proddatur News : ప్రేమ పేరుతో బరితెగించిన విద్యార్థి.. 32 ఫేక్ ఐడీలతో వేదింపులు

Just In

01

Harish Rao: కాంగ్రెస్ హింసా రాజకీయాలను అడ్డుకుంటాం : మాజీ మంత్రి హరీష్ రావు

Kishan Reddy: మోడీతో ఎంపీల మీటింగ్ అంశం లీక్ చేసినోడు మెంటలోడు.. కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం!

Homebound Movie: ఆస్కార్ 2026 టాప్ 15లో నిలిచిన ఇండియన్ సినిమా ‘హోమ్‌బౌండ్’..

Panchayat Elections: నేడు మూడో విడత పోలింగ్.. అన్ని ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు!

Thummala Nageswara Rao: యూరియా కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు