UP Crime: కసాయి తండ్రి.. నలుగురు పిల్లలను దారుణంగా చంపి.. ఆపై! | UP Crime: కసాయి తండ్రి.. నలుగురు పిల్లలను దారుణంగా చంపి
UP Crime
క్రైమ్

UP Crime: కసాయి తండ్రి.. నలుగురు పిల్లలను దారుణంగా చంపి.. ఆపై!

UP Crime: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని నలుగురు పిల్లలను కన్న తండ్రే అతి దారుణంగా కడతేర్చాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. షాజహాన్ పూర్ లోని మాన్పూర్ చాచారి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పిల్లలను అత్యంత పాశవికంగా చంపాల్సిన అవసరం ఆ కసాయి తండ్రికి ఏమి వచ్చిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: CM Revanth on Delimitation: డీలిమిటేషన్ తో సౌత్ పై కుట్ర.. కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సీఎం రేవంత్

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం