UP Crime
క్రైమ్

UP Crime: కసాయి తండ్రి.. నలుగురు పిల్లలను దారుణంగా చంపి.. ఆపై!

UP Crime: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని నలుగురు పిల్లలను కన్న తండ్రే అతి దారుణంగా కడతేర్చాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. షాజహాన్ పూర్ లోని మాన్పూర్ చాచారి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పిల్లలను అత్యంత పాశవికంగా చంపాల్సిన అవసరం ఆ కసాయి తండ్రికి ఏమి వచ్చిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: CM Revanth on Delimitation: డీలిమిటేషన్ తో సౌత్ పై కుట్ర.. కేంద్రాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సీఎం రేవంత్

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?