Tamilnadu
క్రైమ్

Tamilnadu : దారుణం.. కరెంట్ షాక్ తో నలుగురు యువకుల మృతి..

Tamilnadu : తమిళనాడులో కన్నీళ్లు తెప్పించే ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఒకేసారి నలుగురు యువకులు ప్రాణాలు ఒదిలారు. చర్చ్ ఏర్పాట్లలో ఉండగా.. సడెన్ గా జరిగిన ఈ ప్రమాదంలో.. అందరూ చూస్తుండగానే కొట్టుకుంటూ ఆ నలుగురు యువకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు.

తమిళనాడులోని కన్యాకుమారి (Kanyakumari) జిల్లాలో బద్ధంతురై చర్చ్ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న నలుగురు యువకులు లైటింగ్ ఏర్పాటు చేసే పనుల్లో ఉండిపోయారు. సడెన్ గా కరెంట్ పాస్ కావడంతో ఆ నలుగురు యువకులు గిలాగిలా కొట్టుకుంటూ కిందపడ్డారు. చుట్టూ ఉన్న వారు కాపాడేలోపే ప్రాణాలు కోల్పోయారు.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?