Rammohan Naidu
విశాఖపట్నం

దివ్యాoగులకి మంత్రి రామ్మోహన్ నాయుడి భరోసా

దివ్యాoగులను ఆదుకునేoదుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుంటాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వారికి ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. వీలైoతవరకు దివ్యాంగుల సమస్యలనుపరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం లో రామ్మోహన్ నాయడు పాల్గొన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ నిధుల కింద అందించిన ట్రై సైకిళ్ళు, వినికిడి యంత్రాలు మంత్రి రామ్మోహన్ నాయడు అందించారు. స్వాభిమాన్ కార్యక్రమం క్రింద కూడా ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Just In

01

Alcohol Addiction: ఆకలితో ఉన్నప్పుడు బాటిల్స్ మీద బాటిల్స్ మద్యం సేవిస్తున్నారా.. బయట పడ్డ షాకింగ్ నిజాలు

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్