Singareni workers: సింగరేణి మెరిట్ స్కాలర్ షిప్ పెంపు.
Singareni workers (imagecredit:twitter)
Telangana News

Singareni workers: సింగరేణి మెరిట్ స్కాలర్ షిప్ పెంపు.. ఉత్తర్వులు జారీ ఎంతంటే!

తెలంగాణ: Singareni workers: ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్, ఎయిమ్స్ తదితర కోర్సుల ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సింగరేణి కార్మికుల అధికారుల పిల్లలకు ఇప్పటివరకు ఇస్తున్న వార్షిక స్కాలర్ షిప్ మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది.

అలాగే కనీస ర్యాంకును 2000 నుంచి 8000 లోపు వరకు పెంచినట్లు స్పష్టంచేసింది. కార్మికుల పిల్లలను ఉన్నత చదువులపై ఆసక్తి పెంచడానికి, ప్రోత్సహించడానికి 1998 లో ఈ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.

2024-25 విద్యాసంవత్సరంలో ప్రవేశ పరీక్షలకు హాజరై ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏరియాల నుంచి జూన్ 15 లోపు దరఖాస్తులు పంపించాలని స్పష్టంచేశారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం సూచించింది.

Also Read: UPSC CSE 2024 toppers: సివిల్స్ ఫలితాల్లో తెలుగువారి మార్క్.. మన టాపర్లు వీరే!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?