Mahabubabad: అక్రమ కేసులు ఎత్తివేయాలి..
Mahabubabad( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Telangana News

Mahabubabad: అక్రమ కేసులు ఎత్తివేయాలి.. నల్ల చట్టాలను రద్దు చేయాలి!

Mahabubabad: భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల (Left Wing Parties) నాయకులు డిమాండ్ చేశారు.  మహబూబాద్(Mahabubabad) జిల్లా కేంద్రంలో నాడు నల్ల చట్టాలు రద్దు చేయాలని చేసిన పోరాటంలో భాగంగా పెట్టిన అక్రమ కేసుల లో వామపక్ష నేతలు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల (Left Wing Parties) నాయకులు బి విజయసారథి, సాదుల శ్రీనివాస్, మండల వెంకన్న, మదర్, గుజ్జు దేవేందర్, హలవత్ లింగ్య నాయక్ పెరుగు కుమార్, రేశ పల్లి నవీన్, ఆకుల రాజు, గుణగంటి రాజన్న, వరిపల్లి వెంకన్న, సమ్మెట రాజమౌళి, సామ పాపయ్య, చొప్పరి శేఖర్, మేక వీరన్న, తండా మాధవి, కుంట ఉపేందర్ గౌని వెంకన్న కోర్టుకు హాజరయ్యారు.

 Also Read: Ponguleti Srinivas Reddy: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి హామీ!

ప్రధాని మోడీ రాజీనామా చేయాలి

ఈ సందర్భంగా వామపక్ష నేతలు బి విజయ సారథి సాధుల శ్రీనివాస్ మండల వెంకన్న లు మాట్లాడుతూ.. రైతులను మోసం చేస్తున్న ప్రధాని మోడీ రాజీనామా చేయాలి అన్నారు నల్ల చట్టాలు రద్దు చేయకపోతే ఆందోళన తప్పదు అన్నారు అక్రమ కేసులను ఎత్తివేయకుంటే వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు కార్పొరేట్ సంస్థలకే ఊడిగం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) రాజీనామా చేయాలన్నారు దొడ్డిదారిన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ (Narendra Modi) కార్మికు చట్టాలను హరిస్తున్నాడు అన్నారు. చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే ఈ ప్రభుత్వానికి మద్దతు లేదన్నారు. వారు వెంటనే ఉపసంహరించుకొని బిజెపిని బర్తరఫ్ చేయాలన్నారు.

 Also Read: Government Aims: 540 నుంచి 5 వేలకు పైగా ప్రైమరీ స్కూళ్లకు విస్తరణ!

Just In

01

MyGHMC App: ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో చక్కటి ఫీచర్.. మీ చుట్టూ ఉన్న సౌకర్యాలు ఇట్టే తెలుసుకోవచ్చు

Funky: విశ్వక్ ‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. వాలెంటైన్స్ వీకెండ్ టార్గెట్‌గా!

VV Vinayak: ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌‌’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?

Jio New Year offers: హ్యాపీ న్యూఇయర్ ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో

Social Media Ban: ఆస్ట్రేలియా తర్వాత 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం విధించనున్న మరో దేశం