CM Revanth Reddy (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

CM Revanth Reddy: సరస్వతి పుష్కరాల్లో సీఎం రేవంత్ పుణ్య స్నానాలు

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. సరస్వతి పుష్కరాలు సందర్భంగా పుష్కర ఘాట్ ​లో ఏర్పాటు చేసిన శ్రీ సరస్వతీ దేవి ఏకశిలా విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం సీఎం రేవంత్.. మంత్రులతో కలిసి కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.

Also Read: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ఛార్జీలు.. ఎంతంటే?

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?