Mahesh Kumar Goud: బీ ఆర్ఎస్ లో రౌడీలకు కొదవలేదు..
Mahesh Kumar Goud (imagecredit:twitter)
Political News

Mahesh Kumar Goud: బీ ఆర్ఎస్ లో రౌడీలకు కొదవలేదు.. మహేష్​ కుమార్ గౌడ్

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Mahesh Kumar Goud: కవిత రౌడీ కాబట్టే లిక్కర్ దందా చేసిందని పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ వెల్లడించారు. బీఆర్ ఎస్ లో రౌడీలకు కొదవలేదన్నారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ హెచ్ సీయూ భూములపై చర్చలకు సిద్ధమా? అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు. హెచ్ సీయూ భూముల గురించి మాట్లాడడానికి కే టీఆర్ కు సిగ్గుండాలన్నారు.

సుప్రీం కోర్టు తీర్పును కేటీఆర్ వక్రీకరిస్తున్నారన్నారు. కంచె గచ్చిబౌలి భూములను ప్రైవేట్ పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. హెచ్ సీయూ భూముల్లో పారిశ్రామిక ప్రగతితో 5 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకోవడమే బీఆర్ ఎస్, బీజేపీ నేతలు పనిగా పెట్టుకున్నారన్నారు. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములను చౌకగా అమ్మేశారన్నారు. ఇప్పుడు తమను విమర్శించడానికి బీఆర్ ఎస్ కు అర్హత లేదన్నారు.

Also Read: Biogas Plants in Telangana: రాష్ట్రంలో మరో కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు.. మంత్రి తుమ్మల

Just In

01

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..