Ap Govt : | ఏపీ టీచర్ల బదిలీ ముసాయిదా విడుదల
Ap Govt
ఆంధ్రప్రదేశ్

Ap Govt : ఏపీ టీచర్ల బదిలీ ముసాయిదా విడుదల

Ap Govt : ఏపీలో టీచర్ల బదిలీలపై (Teachers Transfers) ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. బదిలీలకు సంబంధించిన ముసాయిదా మీద ఈ నెల 7లోపు ఆన్ లైన్ లో సలహాలు, సూచనలు ఇవ్వాలని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. కొత్త విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపే బదిలీలను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

అందులో భాగంగానే ఈ ముసాయిదాను విడుదల చేసింది. ఒకే చోట 8 ఏళ్లుగా పనిచేస్తున్న టీచర్లు, 5 ఏళ్లుగా పనిచేస్తున్న హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేస్తూ ఈ ముసాయిదాను రూపొందించారు. ప్రస్తుతం ఉన్న టీచర్లను నాలుగు కేటగిరి లుగా విభజించారు. ఈ ముసాయిదా ప్రకారం బదిలీలకు సంబంధించి చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. త్వరలోనే అసెంబ్లీలో దీనిపై బిల్ ప్రవేశ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?