Naga-Sadhus | టీటీడీ భవనం ముందు సాధువుల దీక్ష..
Naga-Sadhus
ఆంధ్రప్రదేశ్, తిరుపతి

Naga-Sadhus | టీటీడీ భవనం ముందు సాధువుల దీక్ష.. పవన్ కల్యాణ్​ స్పందించాలంటూ డిమాండ్..!

Naga-Sadhus | తిరుపతిలో సాధువులు ఆమరణ దీక్షకు దిగారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు 150 మందికి పైగా సాదువులు, స్వామీజీలు ఆమరణ దీక్ష ప్రారంభించారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో నిర్మిస్తున్న హోటల్ ను ఆపేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారి పాదాల వద్ద ఈ హోటల్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ కొంత కాలంగా శ్రీనివాస నంద స్వామి పోరాటం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నేడు సాదువులు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా అంటూ వాళ్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ పోస్టర్లతో నినాదాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్​ దీనిపై స్పందించి యాక్షన్ తీసుకోవాలంటూ కోరుతున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?