Naga-Sadhus | టీటీడీ భవనం ముందు సాధువుల దీక్ష..
Naga-Sadhus
ఆంధ్రప్రదేశ్, తిరుపతి

Naga-Sadhus | టీటీడీ భవనం ముందు సాధువుల దీక్ష.. పవన్ కల్యాణ్​ స్పందించాలంటూ డిమాండ్..!

Naga-Sadhus | తిరుపతిలో సాధువులు ఆమరణ దీక్షకు దిగారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు 150 మందికి పైగా సాదువులు, స్వామీజీలు ఆమరణ దీక్ష ప్రారంభించారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో నిర్మిస్తున్న హోటల్ ను ఆపేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారి పాదాల వద్ద ఈ హోటల్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ కొంత కాలంగా శ్రీనివాస నంద స్వామి పోరాటం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నేడు సాదువులు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా అంటూ వాళ్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ పోస్టర్లతో నినాదాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్​ దీనిపై స్పందించి యాక్షన్ తీసుకోవాలంటూ కోరుతున్నారు.

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!