Naga-Sadhus
ఆంధ్రప్రదేశ్, తిరుపతి

Naga-Sadhus | టీటీడీ భవనం ముందు సాధువుల దీక్ష.. పవన్ కల్యాణ్​ స్పందించాలంటూ డిమాండ్..!

Naga-Sadhus | తిరుపతిలో సాధువులు ఆమరణ దీక్షకు దిగారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు 150 మందికి పైగా సాదువులు, స్వామీజీలు ఆమరణ దీక్ష ప్రారంభించారు. అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో నిర్మిస్తున్న హోటల్ ను ఆపేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీవారి పాదాల వద్ద ఈ హోటల్ నిర్మాణాన్ని ఆపేయాలంటూ కొంత కాలంగా శ్రీనివాస నంద స్వామి పోరాటం చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నేడు సాదువులు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా అంటూ వాళ్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ పోస్టర్లతో నినాదాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్​ దీనిపై స్పందించి యాక్షన్ తీసుకోవాలంటూ కోరుతున్నారు.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?