Chandrababu : | ఒకే వేదికపైకి చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు..
chandrababu
ఆంధ్రప్రదేశ్

Chandrababu : ఒకే వేదికపైకి చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు..

Chandrababu : నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే 90 దశకంలో రాజకీయాలను మలుపు తిప్పిన నేతలు. టీడీపీ రాజకీయ చరిత్రలో వీరిద్దరికీ సెపరేట్ పేజీలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎం అయిన తర్వాత నుంచే తోడళ్లుడు వెంకటేశ్వరరావుతో దూరం పెరిగింది. అప్పటి నుంచి ఇద్దరూ దూరంగానే ఉంటూ వస్తున్నారు.

అయితే ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర అనే పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఈ నెల 6న విశాఖపట్నంలోని గీతం యూనివిర్సిటీలో ఈ వేడుక జరగబోతోంది. గత కొన్ని రోజులుగా మళ్లీ వీరిద్దరూ ఫ్యామిలీ ఫంక్షన్లలో కనిపిస్తున్నారు. కానీ ప్రత్యేకంగా వీరిద్దరూ ఒకే వేదికను పంచుకోవడం ఇదే మొదటిసారి. మరి ఇందులో ఏం మాట్లాడుతారో.. తమ పాత జ్ఞాపకాలను ఏమైనా గుర్తు చేసుకుంటారో లేదో అనేది చూడాలి.

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!